NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నోట్ల రద్దు పై సుప్రీంలో విచార‌ణ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆరేళ్ల కింద దేశంలో కలకలం రేపిన నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అంశంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టనుంది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సెప్టెంబరు 28వ తేదీ నుంచి.. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం మొదలైన నేపథ్యంలో నోట్ల రద్దుపై విచారణను కూడా అందరూ వీక్షించే అవకాశం కలుగుతోంది.

                                      

About Author