PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తూర్పు, సెంట్రల్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపింది.

                                        

About Author