PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

1 min read

శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జు స్వామివారిని శుక్రవారం ఏపీ హై కోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్​ స్వామి దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు హై కోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్​ స్వామికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదం అందజేశారు.

About Author