PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలి !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైకాపా హామీ మేరకు ప్రతి లోక్ సభ కేంద్రం ఒక జిల్లా కావాలని ప్రముఖ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందని అన్నారు. రాజకీయ ఉద్దేశాలతో జిల్లాల ఏర్పాటు సరికాదని అన్నారు.

       

About Author