PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలందరికీ… ఇళ్లు

1 min read

– నగర మేయర్​ సురేష్​బాబు
– ‘మామిళ్లపల్లి’లో గృహ నిర్మాణాలకు శంకు స్థాపన
పల్లెవెలుగు వెబ్​, కడప: పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నగర మేయర్​, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్​బాబు అన్నారు. గురువారం కడప నగరంలో భాగమైన మామిళ్లపల్లి లే అవుట్​లో గృహ నిర్మాణ పనులకు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి వీడియో కాన్ప్​రెన్స్​ ద్వారా బటన్​ నొక్కి శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్​ బాష, కమలాపురం ఎమ్మెల్యేపి. రవీంద్ర నాథ్​ రెడ్డి, కలెక్టర్​ సి. హరికిరణ్​ , సబ్​ కలెక్టర్ పృథ్వీ తేజ్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) ధర్మ చంద్ర రెడ్డి , రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం చైర్మన్​ యనదయ్య , 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ రెడ్డి , 14వ డివిజన్ కార్పొరేటర్ కె.బాబు , 15వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి దేవి , 16వ డివిజన్ ఇంచార్జ్ ప్రసాద్ రెడ్డి , 16వ డివిజన్ కార్పొరేటర్ బి.లక్ష్మి దేవి , 17వ డివిజన్ కార్పొరేటర్ చంద్ర హాస్ రెడ్డి , 19వ డివిజన్ కార్పొరేటర్ వి.శిరీష , 19వ డివిజన్ ఇంచార్జ్ లక్ష్మయ్య , 20వ డివిజన్ కార్పొరేటర్ మాధవి , 20వ డివిజన్ ఇంచార్జ్ రంజన్ , 21వ డివిజన్ కార్పొరేటర్ సుజాత , 21వ డివిజన్ ఇంచార్జ్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author