NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిటిడి బోర్డు మెంబర్ ను సత్కరించిన ఎల్ ఎన్ ఎం కోఆర్డినేటర్

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మాసిమ బాబు ను శనివారం వైయస్సార్సీపి స్టూడెంట్ యూనియన్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి, ఎల్ ఎన్ ఎం అసిస్టెంట్ కోఆర్డినేటర్ కస్తూరి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ సందర్భంగా మా సీమ బాబు మాట్లాడుతూ, యువకులు, విద్యావంతులు తాము చేస్తున్న వృత్తులలో రాణిస్తూ, మిగతా యువతకు ఆదర్శంగా ఉంటూనే , అనుకున్న పనులను వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండా తాము చేస్తున్న పనులను నిబద్ద తో కూడిన క్రమశిక్షణతో మెలగాలని వారిరువురిని ఆయన అభినందించి ఆశీర్వదించారు, అనంతరం, గుమ్మల సాయికుమార్ రెడ్డి, కస్తూరి సతీష్ కుమార్ లు మాసిమా బాబును ఘనంగా సత్కరించారు.

About Author