PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో ఘోరం.. నిద్రిస్తున్న భార్యను హ‌త్య చేసిన కానిస్టేబుల్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌ర్నూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. నిద్రిస్తున్న భార్యను ఓ కానిస్టేబుల్ అమానుషంగా హ‌త్య చేశారు. క‌ల్లూరు మండ‌లం లక్ష్మీపురం గ్రామంలో చంద్రశేఖర్​ అనే ఏఆర్​ కానిస్టేబుల్​ తన భార్య ధరణి (29)ని తలదిండు మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ధరణి తల్లి అనంతమ్మ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్​, అతడి తల్లి దేవాదానమ్మ, అన్న కృపానందం, వదిన బేబీపై వరకట్నపు హత్య కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

About Author