PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: కరెంట్ షాక్ సర్క్యూట్ తో ప్యాపిలీ పట్టణంలోని నడిమిగేరిలో సోమవారం ఉదయం కూరగాయల వ్యాపారి జగన్ ఇంట్లో అద్దెకు మోకా పురుషోత్తం వున్నారు. కరెంటు షాక్ సర్క్యూట్ తో గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇరుగుపొరుగు వాళ్ళు అప్రమత్తమై మంటలు ఆర్పారు. వస్తువులు కాలిపోగా ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న విఆర్ఓ సోమశేఖర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.భాధితుడు వివరాల మేరకు 80వేలు అస్థి నష్టం వాటిల్లింది వాపోయారు. ఎఅపాయం జరగకపోవడంతో చుట్టు పక్కల గ్రుహల వారు ఉపిరి పిలుచుకున్నారు.

About Author