PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉక్రెయిన్ ఎంత‌మంది ర‌ష్యన్ సైనికుల్ని హ‌త‌మార్చిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య భీక‌ర యుద్ధం కొన‌సాగుతోంది. ర‌ష్యన్ సైన్యాన్ని తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తున్న‌ట్టు ఉక్రెయిన్ తెలిపింది. 14 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశామని, 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. సుమారు 3,500 మంది రష్యన్ దురాక్రమణదారులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. త‌మ మిత్ర‌దేశాల నుంచి ఆయుధాలు, యుద్ధ ప‌రికరాలు రాబోతున్న‌ట్టు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించారు. ఉక్రెయిన్ కు త‌క్ష‌ణ సాయంగా అమెరికా 600 మిలియ‌న్ డాల‌ర్లు అందించనుంది.

                                           

About Author