PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మునుగోడులో కేఏ పాల్ కు ఎన్ని ఓట్లు వచ్చాయంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు 34 ఓట్లు వచ్చాయి. నోటాకు 29 ఓట్లు వచ్చాయి. కారు గుర్తును పోలి ఉండే చపాతి రోలర్ గుర్తుకు 134 ఓట్లు పడ్డాయి. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహించడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలను నిర్వహించాలని తాను ముందు నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నానని అన్నారు.

About Author