NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హుసేనాపురంలో..చండీహోమం..

1 min read

పల్లెవెలుగువెబ్​: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనపురం గ్రామం లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్  ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా చండి హోమం మరియు అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు ఈ కార్యక్రమం లో నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ,టీడీపీ ఓర్వకల్లు మండల నాయకులు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author