PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే.. ఎవ‌రు గెలుస్తారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షానికి 115 స్థానాలు, పాలకపక్షానికి 60 సీట్లు మాత్రమే వస్తాయని వైసీపీ ఎంపీ రఘురామరాజు వెల్లడించారు. తమ పార్టీ అధికారికంగా చేయించుకున్న సర్వేలో వెల్లడైన విషయం తనకు తెలిసిందన్నారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, డిసెంబరులో శాసనసభను రద్దు చేేస్త, మార్చి- ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగొచ్చని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 100 మంది అభ్యర్థులను మార్చుతానని తమ పార్టీ అధినేత, సీఎం జగన్‌ అంటున్నారని, కానీ దాదాపు 120 ఎమ్మెల్యేలు టికెట్‌ అడిగే పరిస్థితి లేదని రఘురామ చెప్పారు.

                               

About Author