PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అధికారం ఎవ‌రిది ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ సారధ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వేఅంచనా వేసింది. బీజేపీ సారధ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపిఏకు 97, ఇతరులు 84 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలో తేలింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందుందని వెల్లడించింది. మొత్తంగా కేంద్రంలో బీజేపీ హ్యట్రిక్ ఖాయమని, మళ్లీ మోదీ సర్కారు అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది.

                                

About Author