PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే .. ఆ పార్టీకి షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆరా మస్తాన్‌ సర్వే తెలంగాణలో ఎన్నికలపై ​సంచలన రిపోర్టును బహిర్గతం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. గులాబీ పార్టీనే ఆధిక్యంలో ఉందని స్పష్టం చేసింది. సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం, ఇతరులకు 6.93 శాతం ఓట్లు వస్తాయని సర్వే రిపోర్టులో పేర్కొంది.

                                    

About Author