PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజ‌మని తేలితే గుణపాఠంలా చ‌ర్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిని పార్టీ అసలు సహించదని సజ్జల పేర్కొన్నారు.

                                          

About Author