PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ జోలికి వ‌స్తే నాలుక కోస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సీఎం జ‌గ‌న్‌ను గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను గానీ విమ‌ర్శించే వారి నాలుక కోసి ఉప్పూ కారం పెడ‌తామ‌ని ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్న ఆమె… రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త వైసీపీదేన‌ని అన్నారు.

                                    

About Author