PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింలు పోరాడుతుంటే.. ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ ఏజెంట్ గా ప‌ని చేసింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మదర్సాలను మూసివేయాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎంఅధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంఘ్ పరివార్ శాఖల్లోలాగ మదర్సాల్లో విధ్వేషం నేర్పడం లేదని సానుభూతి, ఆత్మగౌరవం నేర్పిస్తారని ఆయన అన్నారు. అంతే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఓవైసీ ప్రస్తావిస్తూ ఆ సమయంలో ముస్లింలు బ్రిటిషర్లను ఎదుర్కోనే పోరాటంలో ఉంటే ఆర్ఎస్ఎస్ వారు బ్రిటిషర్ల ఏజెంట్లుగా వ్యవహరించారంటూ విమర్శలు గుప్పించారు.

                                     

About Author