PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తండ్రి ప్రారంభిస్తే.. కొడుకు అమ్మేశాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లాలోని జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని వైఎస్‌ఆర్ ప్రారంభించాడు.. జగన్ అదానికి అమ్మేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పెళ్లి కానుక, అన్నా క్యాంటిన్ లేదు, చనిపోతే బీమా లేదు, సంక్రాంతి కానుక లేదన్నారు. కృష్ణ పట్నం పోర్ట్‌కు వెళ్లే లారీలపై ఎమ్మెల్యే కాకాని టోల్ వసూలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. చట్టాలను మీ చేతులుల్లో తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఎదిరించి అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                               

About Author