PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తప్పులుంటే.. రేపటిలోగా దరఖాస్తు ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు వేసిన పంటలను ఈక్రాప్ బుకింగ్ లో నమోదు చేసుకున్న వారి తుది జాబితాను(ఆర్బికె సోషల్ ఆడిట్లో భాగంగా)రైతు భరోసా కేంద్రాల్లో అతికించడం జరిగిందని మండలంలో ఉన్న ప్రతి రైతు కూడా జాబితాలో మీయొక్క వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని సరిచూసుకోవాలని ఒకవేళ జాబితాలో మీవివరాలు తప్పుగా ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి రేపు సాయంత్రంలోపు ఆర్బికేల్లో ఉన్న విఏలకు అర్జీ ఇచ్చినట్లయితే వాటిని సరి చేస్తామని మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ తెలిపారు.

About Author