PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగార‌క గ్ర‌హం పై చిక్కుకున్నా.. ఆదుకుంటాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అంగారక గ్రహంపై చిక్కుకున్నా భారతీయ రాయబార కార్యాలయం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానమిదేనన్నారు. యుద్ధ వేళ నలుగురు కేంద్ర మంత్రులను ఆయన ఉక్రెయిన్ పొరుగుదేశాలకు పంపడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చే కార్యక్రమాన్ని సమన్వయ పరిచే బాధ్యత కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జోతిరాధిత్య సింధియా, రిజీజూ, వి.కె.సింగ్‌కు మోదీ అప్పగించారు.

                                        

About Author