PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినీతికి పాల్ప‌డితే నియంత‌లా మారుతా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాప్రతినిధులు అవినీతి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే తాను నియంతలా మారి కఠిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. నమక్కల్‌లో సోమవారం జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. ప్రజాప్రతినిధులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, ప్రజల కోసం పని చేయాలని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన అన్నారు.

                                   

About Author