NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయనను అవమానిస్తే చెప్పులతో కొడతాం !

1 min read

పల్లెవెలుగువెబ్ : తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలను టీఆర్ఎస్ శ్రేణులు చింపేయడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ ఫ్లెక్సీలను చింపే టీఆర్ఎస్ నేతలను రాళ్లతో తరుముతామని, చెప్పులతో కొడతామని హెచ్చరించారు. వైఎస్ ను అభిమానించే వాళ్లు, ఆయన పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు కోట్లలో ఉన్నారని చెప్పారు. చాలా మంది వారి ఇళ్లలో దేవుళ్ల ఫొటోల పక్కన వైఎస్ ఫొటో పెట్టుకున్నారని తెలిపారు.

About Author