ఆరోరా నగర్ లో ఇఫ్తార్ విందు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా నగరంలోని 22వ వార్డు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో మసీద్ ఏ గౌస్ మసీదు లో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్య క్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని .. రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
