NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వినాయకుని నిమజ్జనం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల కేంద్రంలో కొలువై ఉన్న గణనాథులు గురువారం నాడు నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు గత ఐదు రోజుల నుండి గ్రామంలో దాదాపు 15 వినాయక విగ్రహాలను మండపాలలో ప్రతిష్టించారు ప్రత్యేక పూజలు నైవేద్యాలతో పూజలు అందుకున్న గణపయ్యను భక్తులు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు బొల్లవరం రాస్తాలో ఉన్న మద్దిలేరు వాగులో నిమజ్జనం నిర్వహించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ జామ్ జరగకుండా సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు .

About Author