PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2021లో… మ‌న‌వాళ్లు ఎగ‌బ‌డి తిన్న ఫుడ్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2021లో ఆన్ లైన్ అధికంగా ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ వివ‌రాలు ప్ర‌ముఖ డెలివ‌రీ సంస్థ స్విగ్గీ ప్ర‌క‌టించింది. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గీలో చేరినట్లు కంపెనీ ప్రకటించింది. వీరు మొదటి ఆర్డర్‌గా చికెన్‌ బిర్యానీనే పెట్టినట్లు స్విగ్గీ వెల్లడించింది. అదే సమయంలో ఈ ఏడాదిలో ఎక్కువగా ఆర్డర్‌ చేసిన స్నాక్‌ ఐటమ్‌గా సమోసా నిలిచింది. 2021లో సుమారు 50 లక్షల సమోసా ఆర్డర్స్‌ వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. ఈ ఆర్డర్స్‌ దాదాపు న్యూజిలాండ్ దేశ జనాభాతో సమానం.

                           
               

About Author