PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోవాలో..బెస్ట్ కో ఆపరేటివ్  బ్యాంకు అవార్డు  

1 min read

– గోవాలో జాతీయ కో ఆపరేటివ్ బ్యాంకు అవార్డు స్వీకరించిన శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    గురువారం గోవా లో జరిగిన ప్రాన్టీ యార్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డును కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  2022-2023 సంవత్సరనికి  బెస్ట్ కో ఆపరేటివ్  బ్యాంకు అవార్డు ను గోవా సహకర శాఖ మంత్రి శ్రీ సుభాష్ శిరోద్కర్ చేతుల మీదుగా స్వీకరించారు. ప్రతిష్టత్మకమైన ఈ అవార్డు ను స్వీకరించడం చాలా సంతోషం కలిగించింది అని ఆమె అన్నారు. బ్యాంకు సేవలు మరింత విస్తృతము చేసి జగన్నన్న తమ పై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తాము అని తెలిపారు. కార్యక్రమం లో బ్యాంకు C E O శ్రీ పి రామాంజనేయులు పాల్గొన్నారు.

About Author