NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘జగనన్న సర్వే’లో..సమస్యలు పరిష్కరిస్తాం

1 min read

ఎంపీడీఓ రాజ మనోజ్

పల్లెవెలుగు, ఏలూరు:పెదవేగి మండలంలో జరుగుతున్న జగనన్న సురక్ష సర్వే లో అధికారులు. సచివాలయ సిబ్బంది.గృహసారధులు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి గ్రామం లో ప్రతి కుటుంబాన్ని కలిసి జగనన్న సురక్ష  ద్వారా స్పాట్ లో అందిస్తున్న ప్రజావాసారాల ధ్రువ పత్రాలు.భూ హక్కులు. భూసమస్యలు, పేద కుటుంబాలకు అందవలసిన పథకాలు వంటి అత్యవసర సేవల ను గూర్చి వివరరిస్తూ సమస్యలు తెలియజేయండి సకాలంలో సరి చేస్తామని జగనన్న సురక్ష సర్వే టీం పెదవేగి మండలం లో ముందుకు సాగుతోంది. బుధవారం మండలంలోని అమ్మపాలెం. పెదవేగి గ్రామాలలో ఎం పి పి తాతా రమ్య కుమార్ సారథ్యం లో ఎం పి డి ఓ రాజ్ మనోజ్ నేతృత్వం లో జరిగిన సర్వేలో పంచాయతీ కార్యదర్సులు మహిళా సంరక్షణాధికారులు.గృహసారధులు పాల్గొన్నారు.

About Author