PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లలిత పీఠంలో .. సీతారాములవారి కళ్యాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సోమవారం అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట సందర్భంగా కర్నూల్లో లలిత పీఠంనందు జరిగిన సీతారామ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం అందుకున్న, కమ్మ,పి,హనుమంతరావు చౌదరి లక్ష్మి పద్మ చౌదరి దంపతులు, శ్రీరామచంద్రమూర్తి, త్రేతాయుగంలోనే, ప్రజలకు ,జీవన విధానం, మానవ, మనుగడలో బాంధవ్యాలకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేసి, పరిపాలన సాగించినటువంటి శ్రీరాముడు, తల్లిదండ్రులనుగౌరవిస్తూ తండ్రి మాట కోసం అడవులకు వెళ్లి అరణ్యవాస మొనర్చి ,తండ్రి బాట ,నెరవేర్చిన ,తనయుడు అటువంటిసీతా, రామ,లక్ష్మణుల, చరిత్ర రామాయణం వింటే ఒళ్ళు పులకరించిపోతుంది జీవితం, ధన్యం,అవుతుంది ,ప్రతి ఒక్కరూ, సీతారాముల ,ఆదర్శంగా ,తీసుకుని, జీవించాలని, ఈరోజు ఎంతో శుభదినం ,ఇటువంటి రోజు జీవితంలో ,చూస్తానో‌లేదోఅనుకున్నాము, జరిగినందుకు ఆ కార్యక్రమాన్ని లైవ్లో, కనులారా, కాంచాము,, ఈ కార్యక్రమంలో కళాకారులు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author