PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది క్షేత్రంలో.. 7 నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది: మహానంది క్షేత్రంలో ఈనెల ఏడవ తేదీ నుండి15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్,పేర్కొన్నారు ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ తాసిల్దార్ జనార్ధన్ శెట్టి ,డాక్టర్ చంద్రశేఖర్. శుక్రవారం సాయంత్రం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పుస్తకావిష్కరణ ఈ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. భక్తులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు సూపరిండెంట్ ఓ. వెంకటేశ్వర్లు వేదపండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ శాంతారాం బట్ తదితరులు పాల్గొన్నారు .

About Author