NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయచోటిలో.. అనంతపురం వాసి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​: అనంతపురం జిల్లా ఒడిసి మండలానికి చెందిన  M. మాబూసాబ్ సాబ్ s/of:ఇమామ్ సాబ్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం రాయచోటికి వలస వచ్చి బియ్యం వ్యాపారం చేసి జీవనం సాగిస్తూ ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచి వారి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడమైనది.

About Author