PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ గళం పాదయాత్రకు సంఘీభావం

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారలోకేష్  చేపట్టిన యువగళం పాద యాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్బంగా సోమవారం నాడు యువగళం యాత్ర కి సంఘీభావంగా కల్లూరు మండలం పందిపాడు గ్రామం నుంచి చెనమ్మ సర్కిల్ వరకు భారీ జన సందోహం మధ్య పాదయాత్ర చేపట్టిన పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి నంద్యాల టిడిపి జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

About Author