PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో.. కుటీర నిర్మాణానికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేష సదనానికి రూ. 5 ల‌క్ష‌ల విరాళాన్ని ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌ శేర్‌లింగంపల్లికి చెందిన సత్యనారాయణ ఈవో లవన్నను కలిసి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్ధప్రసాదాలు అందించి ఆశీర్వ‌దించారు.

About Author