PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ వలలో .. ఏపీ ఈపిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజినీర్

1 min read

 పల్లెవెలుగు,ఏలూరు: అవినీతి శాఖ అధికారులకు సుమారు నేడు 11:20 గంటలకు కూచిపూడి శ్రీనివాస్, ఏఈ దెందులూరు సెక్షన్,పశ్చిమ గోదావరి జిల్లా అను నిందిత అధికారి, పిర్యాదు అయిన  గొల్లపల్లి గంగరాజు,  దెందులూరు గ్రామం, మండలం లో అతని చేపల చెరువు కి కమర్షియల్ ఎలక్ట్రికల్  మీటర్ బిగించటానికి గాను 50,000/- రూపాయలు లంచంగా ఏ ఈ డిమాండ్ చేశాడు,ఇచ్చుకోలేని గంగరాజు అనడంతో అధికారి కాలయాపన  చేస్తున్నాడని ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అధికారుల పథకం ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని ఏ ఈ తీసుకుంటుండగా  ఏలూరు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

About Author