PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సూర్యభగవానుడి సన్నిధిలో… ఏపీ స్టేట్​ లోకాయుక్త చైర్మన్​

1 min read

పల్లెవెలుగు:కర్నూలు నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామిని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకాయుక్త చైర్మన్ లక్ష్మన్​ రెడ్డి, స్వర్ణలత దంపతులు  ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకలు, అర్చనలు చేశారు.  అంతకు ముందు ఏపీ స్టేట్​ లోకాయుక్త చైర్మన్​ లక్ష్మణ్​ రెడ్డి , స్వర్ణలత దంపతులకు ఆలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భక్తిభావం..ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం కర్నూలులో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. 

About Author