PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణానదిలో.. బోట్ల పనితీరు పరిశీలన

1 min read

 పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: కృష్ణానదిలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్​ వరకు 4 సంఖ్యల IRB బోట్లతో డైరెక్టర్ జనరల్ శ్రీ మాదిరెడ్డి ప్రతాప్ IPS  సిబ్బందితో కలిసి  రెస్క్యూ ట్రైనింగ్ ట్రయల్  నిర్వహించారు. ఈ రెస్క్యూ ట్రైనింగ్ ట్రయల్‌లో 24 మంది సభ్యులతో ఫైర్ సర్వీస్,NDRF,SPF బృందాలు పాల్గొన్నాయి. నదిలో 80 కి.మీ డ్రైవ్ కోసం మేము బోట్ల పనితీరు మరియు పురుషుల ఫిట్‌నెస్, వరదల సమయంలో నీటిలో రక్షించే నైపుణ్యాలను తనిఖీ చేశారు.

About Author