PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడు రోజుల్లో రూ. 230 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ద‌ర్శ‌కుడు మణిరత్నం తెరకెక్కించినిన ‘పొన్నియన్ సెల్వన్ (పీఎస్‌1)’ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు రూ. 250 కోట్ల మార్క్‌ను అధిగమించబోతోంది. వ‌సూళ్ల వ‌ర్షం ఇదే స్పీడ్‌లో కొనసాగితే ఈ చిత్రం తొంద‌ర్ల‌నే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంది. ఇదే స‌మ‌యంలో ‘పీఎస్‌1’ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

                                                      

About Author