NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 శ్రీ గంగా భవాని మాత ఆలయం ప్రరంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పెదపాడు రూట్ లోని కర్నూలులో తెలుగు సేసన్న నగర్ లో శ్రీ గంగా భవాని మాత ఆలయం పులివెందుల గంగాధర్  కట్టించారు. కర్నూల్ గంగపుత్ర సంఘం వాళ్లు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యుడు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  ఎస్వీ మోహన్ రెడ్డి  ఎస్వీ విజయమ్మ  బిజెపి లీడర్లు శ్రీ కపిలేశ్వరయ్య  రంగస్వామి  సందడి సుధాకర్  సందడి మహేష్  బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చల్లా దామోదర్ రెడ్డి హరీష్ బాబు  విశ్వహిందూ పరిషత్ లీడర్ లు కేసి మద్దిలేటి  గోరంట్ల రమణగారు బజరంగ్దళ్ ప్రతాపరెడ్డి వేలాదిమంది భక్తులు ప హాజరయ్యారు.

About Author