PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‌త్రాగునీటి ట్యాంక్ ప్రారంభోత్సవం…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద జిల్లా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ‌త్రగునీరు ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్  మరియు వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం, జిల్లా విద్యాశాఖాధికారిగాం. Dr. V. రంగారెడ్డి, ఆదోని డివిజన డిప్యూటీ” DEO రమణారెడ్డి. ప్రధానోపాద్యాయుల సంఘం అధ్యక్షలు p.శ్రీనివాసులు యాదవ్ , ప్రధాన కార్యదర్శి y. నారాయణ, హోళగుంద మండల విద్యా శాఖాధికారులు సత్యనారాయణ, K. జగన్నాధం, D.I of ఉర్దూ స్కూల్స్ మరియు MEO -2 (బెళగల్) K.ఆదాం బాష, SBI మేనేజర్ రామ్మోహన్ , పాఠశాల కమిటీ చైర్మెన్ j.సిద్దయ్య, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బాృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ట్యాంక్ నిర్మాణ వ్యయం : 2.50 లక్షలు.కట్టించినవారు: మిక్కిలినేని వెంకటశివ ప్రసాద్.స్పందించిన దాతలు : మిక్కిఅనేని వెంకటశివప్రసాద్ కుమార్తె దీప్తి.2023-24 పదవతరగతి పరీక్షలలో పాఠశాలలో మొదటి మూడు స్థానాలు సాధించినవారికి బహుమతులు ప్రకటించారు.

1. ప్రథమ స్థానం 50,000/-2. ద్వితీయ స్థానం 15,000/-3. తృతీయ స్థానం 10,000

H.M. Association president p. శ్రీనివాసులు యాదవ్ పాఠశాలకు 10000/- విరాళంగా ఇచ్చారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి భోజనశాల కట్టిస్తానని మిక్కిలినేని వెంకట శివప్రసాద్ రావు హామి ఇచ్చారు.

About Author