PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిని కళ్యాణమండపం ప్రారంభోత్సవం…

1 min read

కుమ్మరి వీధి, కర్నూలు పట్టణము T.T.D. నిధులు

రూ.1కోటి 41లక్షలు తో నిర్మించిన టి.టి.డి. మిని కళ్యాణ మండపము ” ప్రారంభోత్సవము

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మిని కళ్యాణమండపం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , నగర మేయర్ బి.వై రామయ్యా గ,మరియు రాంబొట్ల దేవాలయం కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, వైస్సార్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు పెద్దలు ఈ కార్యక్రమం లో రాంబోట్ల కమిటీ చైర్మన్ నగరూరు దీప్తి గ, కమిటీ సభ్యులు విజయ్ కుమార్ ,పెద్దయ్యా ,మద్దిశెట్టి శ్రీదేవి ,సూర్యమోహన్ ,రవి కుమార్ ,రాజేశ్వరి ,కిరణ్ ,జెట్టి యాదవ్ పెద్దలు సోమిశెట్టి వెంకటరమయ్యా , రాజులు , సతీష్ ,సాయి ప్రసాద్ ,గోరంట్లరమణ  , లక్ష్మీనారాయణ నగరాధ్యక్షురాలు సత్యనారాయణమ్మ ,కార్పొరేటర్లు వాసు ,సుజాత ,అర్షియా , యూనుస్ , జుబైర్ ,షాషావలి , నాయకులు శేషు యాదవ్ ,రియాజ్ బాబా గారు,కృష్ణ కాంత్ శర్మ ,అక్బర్ అలీ , మల్లేష్ ,వైస్సార్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author