PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు డోన్ నియోజకవర్గం ఇన్చార్జి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంటికోట రామసుబ్బయ్య అధ్యక్షత న సోమవారం ప్యాపిలి పట్టణంలో కరెంట్ ఆఫీస్ నందు పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండలం టీడీపీ నాయకులు దానం మధు , కొంగనపల్లి మధు, ప్రిన్సిపాల్ మధు, కాజాతీరా,మళ్లీ, జె. ప్రసాద్ ,రామాంజనేయులు, రాజా రాజేష్ ,రంగస్వామి ,రానా, శ్రీను, రామకృష్ణ ,ఓబులేసు ,శివ, అనుదీప్, రంగనాథ్, బ్యాంకు శీను ,పోతు దొడ్డి కదిరప్ప, నారాయణ ,వెంకటప్ప, రామయ్య, రమణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author