PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్, ఇండోనేషియా.. మ‌ధ్య‌లో పామాయిల్ చ‌ర్చ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పామాయిల్ సరఫరాకు సంబంధించి భారత్, ఇండోనేషియా త్వరలో చర్చలు జరపనున్నాయి. ఈ పరిణామం భారతీయ ఆహార చమురు ధరలకు సానుకూలంగా మారిందన్న వ్యాఖ్యానాలు ఈ సంద్భంగా వినిపిస్తున్నాయి. సాల్వెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా మాట్లాడుతూ ‘ఇండోనేషియా ఆర్‌బీడీ పామోలిన్‌ను మాత్రమే పరిమితం చేస్తామని, ముడి/శుద్ధి చేసిన పామాయిల్ ఎగుమతులను ఉచితంగా అనుమతిస్తాం’ అని ప్రకటించడంతో ఉపశమనం కలిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

                                       

About Author