PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్.. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలికేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ తొలి కేసు నమోదైంది. తాజాగా 230 శాంపిల్స్ పరీక్షించగా 228 మందికి ఒమిక్రాన్, ఒకరికి ఎక్స్‌ఈ, ఒకరికి కప్పా వేరియంట్ సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రిటన్‌లో జనవరి 19న తొలి ఎక్స్‌ఈ కేసు నమోదైంది.

                                 

About Author