PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాభాల్లో ముగిసిన సూచీలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉద‌యం లాభాల్లో ప్రారంభ‌మైన సూచీలు చివ‌రి వ‌ర‌కు అదే ట్రెండ్ కొన‌సాగించాయి. అమెరిక‌న్ సూచీలు లాభాల్లో ముగియ‌గా.. అదే బాట‌లో ఆసియా, ఐరోపా మార్క‌ట్లు ప‌య‌నించాయి. ఈ నేప‌థ్యంలో సూచీలు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఐటీ, రియాల్టీ , ప‌వ‌ర్ స్టాక్స్ లో కొనుగోళ్ల ఒత్తిడితో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 384 పాయింట్ల లాభంతో 57315, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 17072, బ్యాంక్ నిఫ్టీ 161 పాయింట్ల లాభంతో 35191 వ‌ద్ద ముగిశాయి.

                              

About Author