PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒలంపిక్స్ లో దూసుకుపోతున్న సింధు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధూ ఒలంపిక్స్ లో దూసుకుపోతున్నారు. గ్రూప్-జే లో జ‌రిగిన రెండో పోరులో ఆమె సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్ కు చెందిన చెంగ్ ఎంగ‌న్ ను 2-0 తేడాతో ఓడించింది. తొలి ఆట‌ను 21-9 తో కైవ‌సం చేసుకున్న సింధూ.. రెండో ఆట‌లో శ్రమించాల్సి వ‌చ్చింది. అయిన‌ప్పటికీ సింధూ త‌న దూకుడు కొన‌సాగిస్తూ 21-16తో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడ కైవ‌సం చేసుకుంది.

About Author