PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికార దుర్వినియోగం పై విచారణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది దేవస్థానం లో కొందరు ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసులో నంద్యాల రూరల్ సీఐ రవీంద్ర శనివారం విచారణ చేపట్టారు .2019 సంవత్సరంలో ఆలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగింది . కేసుదర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో నిందితులను మరోమారు విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు.

About Author