PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన.. ఏఈ ఆర్ఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో స్థానికంగా ఉన్న పోలింగ్ స్టేషన్లను ఆదివారం నాడు ఏఈ ఆర్ఓ తహసిల్దార్ టీ అర్ జమానుల్లా ఖాన్. సెక్టోరల్ ఆఫీసర్ హేమ సుందర్ రెడ్డి గడివేముల మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వికలాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులను పరిశీలించారు స్థానికంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులను పరిశీలించారు.

About Author