NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనూసూద్​ స్ఫూర్తితో.. అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పేదల ఆరాధ్యుడు.. అభిమాన నటుడు సోనూసూద్​ సేవలను ఆదర్శంగా తీసుకున్న శ్రీరామ్ డెవలపర్స్ అధినేత శ్రీరామ్ గౌడ్ గత నెల రోజులుగా కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు అన్నదానం చేస్తున్నారు. సుమారు 150 మంది కరోన బాధితులకు రోజు మధ్యాన్నం ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. కార్యక్రమంలో సోనూసూద్ పిఆర్ఒ శ్రీధర, చరణ్ గౌడ్, స్వరూన్ రాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గేంత వరకు అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా శ్రీరామ్ గౌడ్ తెలిపారు.

About Author