PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమా తక్షణ సహాయం అందజేత…

1 min read

చాగలమర్రి, పల్లెవెలుగు: మండల కేంద్రమైన చాగలమర్రి 14 వ వార్డులోని కోటగడ్డ వీధిలో మృతి చెందిన అహ్మద్ భాష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన వైయస్సార్ బీమా 10 వేల రూపాయల తక్షణ సహాయాన్ని సర్పంచ్ తులసమ్మ శుక్రవారము అందజేశారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవో  నాగమణి, సచివాలయ కన్వీనర్ ప్యారాబైగారి మహబూబ్ బాషా, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు తదితరులు పాల్గొన్నారు.

About Author