PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్జాతీయ మహిళల దినోత్సవం..

1 min read

నగురూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డాక్టర్

ఎన్ఎస్ శమంతకమణి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శుక్రవారం నాడు నరసింహారెడ్డి నగర్ లో ఉన్న నివాసములో టైక్వాండో క్రీడాకారులు కలిశారుఅంతర్జాతీయ మహిళా దినోత్సవ  శాలువ సన్మానం, చేశారు,డాక్టర్, ఎన్ ఎస్ శమంతకమని ఆమె మాట్లాడుతూ అన్ని రంగంలో రాణిస్తున్నారని మహిళలు పోలీస్ అడ్వకేట్ గా డాక్టర్స్ గా టీచర్లుగా రైల్వే లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో క్రీడరంగంలో అన్నిరంగంలో రాణిస్తున్నారు అంతర్జాతీయ మహిళా సందర్భంగా ప్రతి ఒక మహిళ ఉద్యోగ రాణిస్తున్నారని మన భారతదేశంలో ప్రతి మహిళలు ఆత్మ రక్షణ కరాటే, క్రీడ టైక్వాండో సాధన చేయాలని తనను తాను కాపాడుకోవడానికి  సాధన చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టి.వెంకటేశ్వర్లు విద్యార్థినిలు తల్లిదండ్రులు  పాల్గొనడం జరిగింది.

About Author