PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హానాడు త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహానాడు తర్వాత ప్రజల్లోకి రానున్నట్లు టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. ‘‘మనం ఏం చేశాము… వైసీపీ వాళ్ళు ఎలా నాశనం చేశారు అనేది ప్రజలకు తెలియజేస్తాం’’ అని లోకేష్ వెల్లడించారు. సీమలో తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని… అందుకే చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రూ.13 వేల కోట్లతో జలధారను తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానని, కాని అది ఆపేశారని మండిపడ్డారు.

                                                   

About Author